విమర్శ సాహిత్యానికి గాని, సౌహిత్యనికి గాని, క్రియకి గాని , కర్తకి గాని మనోభావాలకు అనుగుణంగా నడచుకోవటానికి ఒక మార్గదర్శకం. విమర్శ చేసేవారికి కనిపించే కోణాల సరళి రచయితకి కనిపించక పోవచ్చు . రచయితకి కొన్ని కోణాలు తప్పు కాకపోవచ్చు . దానిని విమర్శకుడు చాల సున్నితంగా సూచిస్తాడు, నొప్పించకుండా ఒప్పిస్తాడు. కదా . అతడే నిజమైన విమర్శక చక్రవర్తి . అందుకే కవికి విమర్శకునికి ఎల్లప్పుడు అవినాభావసంబంధం ఉంటుంది. అలాఉంటేనే కవితకుఒక మనోహరత, మనోజ్ఞత, సుకుమారత, పరిమళత అబ్బుతాయి .ఆనాడే సాహితీవనంలో ప్రతి చిరులత,కొమ్మ విరబూస్తుంది.అది బృందావనం అయి మాధవ మురళికి పని కల్పిస్తుంది.
నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
29, అక్టోబర్ 2011, శనివారం
14, అక్టోబర్ 2011, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
శోభారాజ్. అన్నమయ్య పురం , పరాభవ ఉగాది .దశావధానం
డా . శోభరాజ్ గారి ప్రస్తుతి పద్యం వేంకటేశుని పాదాలు వినయగరిమ అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ వాని ఫణుతులు విస్తృత పఱచినట్టి జ్ఞాన శోభాంచి...
-
కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా. ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మ...
-
ది. 2. 11. 14 నుండి 9. 11. 2014 వరకు . అవధాన రాజధానీ . ఈ కార్యక్రమం మహోన్నతంగ భారత దేశ రాజధాని అయిన డిల్లి మహానగర...
-
1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...
