5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

గురు పూజోత్సవము సందర్భముగా 5.09.2014.

 (గురు పూజోత్సవము సందర్భముగా


శ్లో.  గురుర్ బ్రహ్మ , గురుర్ విష్ణుః , గురుదేవో మహేశ్వరః
       గురుస్సక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః . )

  శ్లో. అజ్ఞాన తిమిరాన్ధస్య జ్ఞానాం జన శాలాకయా
      చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః .

     మాతృ దేవో భవ, పితృ దేవో భవ ,ఆచార్య దేవో భవ, అతిధి దేవో భవ .

     జన్మ నిచ్చిన తల్లి ప్రధమ గురువు . నడక నేర్పిన తండ్రి ద్వితీయ గురువు .నడత నెర్పుతూ , జ్ఞాన భిక్ష పెట్టె వారు త్రి గుణ రూపులైన వారు తృతీయ  గురువులు. భగవత్ స్వరూపులైన  వారు , హిందూ సంప్రదాయానికి ప్రతీకలైన వారు, తురీయ గురువులు .                         ఎందరో మహాను భావులు అందరికి వందనములు .

  అకలంకంబగు నక్షరంబులను , సర్వార్ధ్హార్ధ సిద్ధం బుగాన్ ,
  సుకరం బయ్యెడి రీతిగా  మదికి సంస్తూయాత్మ పాండిత్యమున్,
  సకలంబున్ దయ జూపి నేర్పిన గురుస్స్వాముల్ విచారింప ..నా
  కొకరా యిద్దర ముగ్గురా నలుగురా ఉన్నార లెందెందరో  .

శోభారాజ్. అన్నమయ్య పురం , పరాభవ ఉగాది .దశావధానం

డా . శోభరాజ్ గారి ప్రస్తుతి పద్యం   వేంకటేశుని పాదాలు వినయగరిమ  అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ   వాని ఫణుతులు విస్తృత పఱచినట్టి  జ్ఞాన శోభాంచి...