గుంటూరు జిల్లా పొన్నెకల్లు లో పుట్టి గుంటూరు కే.వి.కే..సంస్కృత కళాశాలలో 5.సంవత్సరములు సాహితీ మాగాణపు సాగులో ఆంద్ర విశ్వ విద్యాలయపు టర్హతాపత్రము(భాషాప్రవీణ ) పొంది, మరల బి,ఓ ,యల్, . ఎం .ఏ .,(తెలుగు)చేసి ధూళిపూడి విద్యాలయములో విద్యార్థుల ,గ్రామ పౌరుల హృక్షేత్రాలలో తెలుగు బీజాలు నాటి నాల్గు పదుల కాలాలు నలువ రాణి పాదపద్మ రజోలేశ స్పర్శ చే సాహితీ వనంలో ఫల, పుష్పములు కాయించి, పూయించి ,పదుగురికి పంచి, పంచుతున్న వనమాలిని. సాహితీ రూపకాలు ( భువన విజయము ), అవధానాలు ,కవితా సదస్సుల లో పాల్గొనే చొరవ , అనుభవమున్నది. రచనా వ్యాసంగం యిష్టమైన ప్రక్రియ.
నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
2, మార్చి 2010, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా.
కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా. ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మ...
-
కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా. ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మ...
-
ది. 2. 11. 14 నుండి 9. 11. 2014 వరకు . అవధాన రాజధానీ . ఈ కార్యక్రమం మహోన్నతంగ భారత దేశ రాజధాని అయిన డిల్లి మహానగర...
-
1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...