2, మార్చి 2010, మంగళవారం

About ME

 గుంటూరు జిల్లా పొన్నెకల్లు లో పుట్టి  గుంటూరు కే.వి.కే..సంస్కృత కళాశాలలో 5.సంవత్సరములు సాహితీ మాగాణపు సాగులో  ఆంద్ర విశ్వ విద్యాలయపు  టర్హతాపత్రము(భాషాప్రవీణ ) పొంది, మరల బి,ఓ ,యల్,   . ఎం .ఏ .,(తెలుగు)చేసి  ధూళిపూడి విద్యాలయములో విద్యార్థుల ,గ్రామ పౌరుల హృక్షేత్రాలలో తెలుగు బీజాలు నాటి నాల్గు పదుల కాలాలు నలువ రాణి పాదపద్మ రజోలేశ స్పర్శ చే సాహితీ వనంలో ఫల, పుష్పములు కాయించి, పూయించి ,పదుగురికి పంచి, పంచుతున్న వనమాలిని. సాహితీ రూపకాలు ( భువన విజయము ), అవధానాలు  ,కవితా సదస్సుల లో పాల్గొనే చొరవ , అనుభవమున్నది. రచనా వ్యాసంగం యిష్టమైన ప్రక్రియ. 

శోభారాజ్. అన్నమయ్య పురం , పరాభవ ఉగాది .దశావధానం

డా . శోభరాజ్ గారి ప్రస్తుతి పద్యం   వేంకటేశుని పాదాలు వినయగరిమ  అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ   వాని ఫణుతులు విస్తృత పఱచినట్టి  జ్ఞాన శోభాంచి...