About Me


గుంటూరు జిల్లా పొన్నెకల్లు లో పుట్టి , సంస్కృత కళాశాలలో 5 సంవత్సరములు సాహితీ మాగాణంపు  సాగులో పట్టా పుచ్చుకొని ధూళిపూడి విద్యాలయం లో , నాల్గు దశాబ్దాలుగా విద్యార్థుల .పౌరుల హృక్షేత్రాలలో తెలుగు బీజాలు నాటి నలువరాణి పాద పద్మ రజో లేశ స్పర్శచే ఫల పుష్పములు కాయించి పూయించి పదుగురికి,పంచి,యిప్పటికీ  పంచుతున్న వనమాలిని. సూర్య నారాయనాఖ్యుడను .

కామెంట్‌లు లేవు:

శోభారాజ్. అన్నమయ్య పురం , పరాభవ ఉగాది .దశావధానం

డా . శోభరాజ్ గారి ప్రస్తుతి పద్యం   వేంకటేశుని పాదాలు వినయగరిమ  అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ   వాని ఫణుతులు విస్తృత పఱచినట్టి  జ్ఞాన శోభాంచి...