21, డిసెంబర్ 2012, శుక్రవారం

పరిమళించిన కవితా హృదయం

పరిమళించిన కవితా  హృదయం     తేది 21.12.2012. రంగారెడ్డి జిల్లా ఈనాడు పేపర్ లో పడింది .ప్రపంచ తెలుగు మహా సభల సందర్భముగా మాబోటి వారికి ఒక నూలుపోగు .అంటే చిన్నపరిచయం ..యింటికి వెతుక్కొంటూ వచ్చిన సాహిత్యాభిమానం . వ్యాస కర్త  ఈ నాడు విలేఖరి చిరంజీవి నంద కిషోర్ 

కామెంట్‌లు లేవు:

పెనుమర్తి శేఖర్ పదవీవిరమణ.

 పెనుమర్తి శేఖర్ పదవీవిరమణ. 30.05.2026. శ్రీలగురియించు చిన్మయ చేతనంబు నాల్గువేదాల వారాశి నలువరాణి అత్తగారైన శ్రీదేవి యవనరతము "శేఖరు...