7, జనవరి 2012, శనివారం

మనసు

మనసు
తేలికైన మనసు ఎప్పుడు మనిషికి ఆనందాన్ని యిస్తుంది .   ఆలోచనా కుహరం లోకూరుకుపోయిన మనసు తనుకుంచించుకు పోతూ
జీవితాన్ని కూడా కుంచింప జేస్తుంది . అది లేకుండా ఉండాలంటే మనసు లో
అలల తాకిడి కొంతైన తగ్గించు కోవాలి . అపుడే మానసిక ప్రశాంత చైతన్యం కలిగి
మానవుడు మాధవుడు గ మారుతాడు . దేహం దేవాలయం గ , సదాలోచనలే
దైవంగా రూపు చెందుతాయి . అపుడు
దైవం తో అను సంధానం అక్కర లేదు .
తనే దైవం .౬.౦౧.౨౦౧౨.
   

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...