సంవత్సర సంతోషం . కృతఙ్ఞతలు
23. 2. 2013. న హైదరాబాద్ లో, రంగారెడ్డి జిల్లాలోని తుర్క యామ్జల్ లో13 సంవత్సరముల క్రిందట స్తాపింప బడిన శ్రీ జ్ఞానోదయ విద్యా నికేతన్ లోని వార్షికోత్సవానికి నాందిగా జ్యోతి ప్రజ్జ్వలనంచేస్తూ ముఖ్య అతిధులు, ( బి .వెంకటేశం గారు, ఎం ,ఇ . ఓ . హీర్యానాయక్ గారు ,ప్రిన్సిపాల్ . ( యెన్.పద్మజారాణి ) సభా సంప్రదాయాన్ని పాటించారు. .
ఈ సందర్భం గానే చిరంజీవి అరుణ్ కిరణ్ ద్వారా బాల బాలికలలో ,నాయకత్వ లక్షణములను ప్రేరేపించే ఒక కార్య క్రమం , ఊరేగింపు, దానినిగురించి వివరణ జరిగాయి. మానవ జీవితం లో నాయకత్వ లక్షణం ఒక విలక్షణ మైనది . దానిని సద్వినియోగ పరచుకొంటు ముందుకు సాగితే జీవితం సమర్థ వంతం గ , సుఖ వంతం గ సాగుతుంది, దానిని ప్రచారం చెయ్యాలన్న ఒక నాయక లక్షణం ఉన్నవాడే చేయగలుగుతాడు . నాయకుడు సహజంగా జన్మిస్తాడు.( సుభాస్ చంద్ర బోస్ ,అల్లూరి ., మహాత్మా గాంధి జి ,పండిట్ నెహ్రు జి ,లాల్ బహదూర్ శాస్త్రి జీ , టంగుటూరి ప్రకాశం పంతులుగారు , మొదలగువారు యెన్దరో మహనీయులు )కాని కొంత పరిశ్రమ మీద కూడా కావచ్చు . ఏది ఏమైన, ఈ ప్రయత్నం అభినందనీయం . ప్రతి విద్యాలయంలో ఇది నిరంతరం కొన సాగాలిసిన్దె. నేటి విద్యార్ధులే రేపటి నాయకులు .. తధాస్తు
23. 2. 2013. న హైదరాబాద్ లో, రంగారెడ్డి జిల్లాలోని తుర్క యామ్జల్ లో13 సంవత్సరముల క్రిందట స్తాపింప బడిన శ్రీ జ్ఞానోదయ విద్యా నికేతన్ లోని వార్షికోత్సవానికి నాందిగా జ్యోతి ప్రజ్జ్వలనంచేస్తూ ముఖ్య అతిధులు, ( బి .వెంకటేశం గారు, ఎం ,ఇ . ఓ . హీర్యానాయక్ గారు ,ప్రిన్సిపాల్ . ( యెన్.పద్మజారాణి ) సభా సంప్రదాయాన్ని పాటించారు. .