About Me


గుంటూరు జిల్లా పొన్నెకల్లు లో పుట్టి , సంస్కృత కళాశాలలో 5 సంవత్సరములు సాహితీ మాగాణంపు  సాగులో పట్టా పుచ్చుకొని ధూళిపూడి విద్యాలయం లో , నాల్గు దశాబ్దాలుగా విద్యార్థుల .పౌరుల హృక్షేత్రాలలో తెలుగు బీజాలు నాటి నలువరాణి పాద పద్మ రజో లేశ స్పర్శచే ఫల పుష్పములు కాయించి పూయించి పదుగురికి,పంచి,యిప్పటికీ  పంచుతున్న వనమాలిని. సూర్య నారాయనాఖ్యుడను .

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...