24, ఫిబ్రవరి 2025, సోమవారం

పాంప్లెట్.

                               ఆహ్వానము.

"సూర్యశ్రీరామం"గ్రంథావిష్కరణ సభ.

వేదిక : శ్రీలలితా పరమేశ్వరీ దేవస్ధానం, 1వ ఫ్లోర్. అష్టభుజాదేవి ఆలయం ఎదురు. 

          ఆనంద్ బాగ్. హైదరాబాద్.  

                  ది. 5.03.2025. బుధవారం. సాయంత్రం. గం. 4.లకు. 

ఆవిష్కర్త : 

మాన్యులు, ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం గారు

"అవధానసుధాకర, సభాసంచాలక సార్వభౌమ", దేవీభాగవతమునకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, ప్రతిష్టాత్మక కేంద్రసాహిత్య అకాడమీ "భాషాసమ్మాన్" పురస్కారగ్రహీతలు.

కృతికర్త :

పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

విశ్రాంతాంధ్రోపాథ్యాయులు.

అధ్యక్షులు : 

శ్రీ చింతా రామకృష్ణారావు గారు

సుప్రసిద్ధ కవిపండితులు ,  అష్టావధాని , చిత్రకవితా విశారదులు. 

ముఖ్య అతిథులు :

శ్రీ సురభి శంకర శర్మగారు.

అష్టావధాని, అభినవ భర్తృహరి, తెలుగు విశ్వవిద్యాలయపురస్కార గ్రహీత.

శ్రీ జంధ్యాల వెంకటరామ శాస్త్రి గారు.

ఆర్షసాహితీ రత్న ,మధుర వ్యాఖ్యానభారతి , ఆధ్యాత్మిక సాహితీ సుధాకర.

సూచన . కార్యక్రమానంతరం భోజన సదుపాయం కలదు. 



పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...