3, అక్టోబర్ 2015, శనివారం

కవి సమ్మేళనము అంతర్వేది.17.10.15, 18.10.15

పండిత పరిచయం. 3.10.2015  కవి సమ్మేళనము   అంతర్వేది 17.10.15, 18.10.15

  ఈ రోజు చిత్ర కవితా విశారదుడైన చింతా రామ  క్రిష్ణారావు  గారిని కలిశాను.ఆయన  సరళ స్వభావి. మాడుగుల నాగఫణి శర్మగారి దిల్లి అవధానంలొ కలిశాము. చక్కనిసాహిత్యసుధను పంచుకొన్నాము.మరలఈ రోజు దానిని నెమరువేసుకొన్నాము. అలాగే పోచిరాజుసుబ్బారావు గారు కూడా  పిలవగానే వచ్హారు. ముగ్గురము కలసి అంతర్వేది లో జరిగే కవి సమ్మేళనానికి కవితలు వ్రాసి పంపుతున్నాము. కలసి వెళ్ళి వద్దామని అనుకుంటున్నాము.  ఏ ఆటంకము లేకుండా జరిగితే మహదానందము.  ఈ కవితలు ప్రపంచ సాహితీ పుటల్లో ఉండిపోతాయి.


               

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...