5, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఆహా అమ్మ భాషకు

          ఆహా  అమ్మ భాషకు అందలమట.

ఎవరి అమ్మ వారికి గొప్పే . లంకను చూచి ఆనంద పడుతూ లక్ష్మణుడు , అన్నయ్య  యిక్కడ చాలా బాగుంది , మనం యిక్కడే ఉందామా అన్నప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పిన సమాధానమిది .


   శ్లో ." జననీ జన్మ భూమిశ్చ ,స్వర్గాదపి గరీయసీ,"

 అని  .  ఈ  శ్లోకానికి సార్థకత కల్పించటానికిన్నాళ్ళకు , కాదిన్నేళ్ళకి   ప్రభుత్వమే పూనుకుంటే తెలుగు భాషాభిమాను లందరకు కలిగే సంతోషం వర్ణనా తీతమే, అందరం అమ్మ ఒడిలో ఉన్నఆనందం అనుభవిస్తాము. ఇది ప్రకృతి సహజమేకదా . మనం మనలాగా ఉంటున్నందుకు ఆనందంగా లేదూ . ఈ ప్రయత్నానికి అందరం సహకరించుదాం. 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...