తెలుగు వెలుగులోకి రావాలంటే తెలుగు వచ్చిన ప్రతివారు మౌనం విడనాడాలి . తెలుగుకు వెన్నుదన్నుగా నిలవాలి. తమ వంతు సహాయం చేయాలి .
తెలుగు పలుకు పలికి దేశాల వినిపించి
తెలుగు పద్య మనుచు తేనె లొలికి
తెలుగు వారి ధీర తేజంబు జూపుచు
వెలుగు మోయి సతము వేయి నాళ్ళు
మన మాతృభాష గొప్పదనుటకు ౠ. బావగారు(సత్యనారాయణ గారు) పంపిన ఆంగ్లమునకాంధ్రానువాదం.1. క్రీ.శ. 400సం.ల.నుండి తెలుగు ఉన్నట్లు తెలుస్తున్నది. 2. తెలుగు లిపి అంతర్జాతీయ అక్షర మాలా సంఘముచేత 2012లో ఉత్తమ రెండవ లిపిగా ఎన్నుకో బడినది.(కొరియా కు 1వ స్థానం)3. తెలుగు భాషోచ్చారణ వలన 72000నాడులు స్పందిస్తాయని విజ్ఞానశాస్త్రం నిరూపించింది. 4. శ్రీలంకలో ని జిప్సీ అను తెగవారు ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. 5. మయన్మార్ లో తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి.6. ఈభాష ఇటాలియన్ భాష వలె అచ్చులు చివరగా ఉండుటచే భాషాపరిషోధకుడైన "నికోలో డి కాంటి" తెలుగు ను "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అన్నారు. 7. ప్రపంచ మానవజాతి విషయ సేకరణ శాస్త్రవేత్తల జాబితా ప్రకారం దేశ పరిధిలో 3వ దిగా , ప్రపంచ పరిధిలో 15 వదిగా లెక్కించారు. 8. భారతదేశంలో ని నిజాం లోని కాళేశ్వరం, రాయలసీమలో ని శ్రీశైలం, కోస్తాలో ని భీమేశ్వరంలోని మూడు శివలింగముల మధ్య వారు మాట్లాడే భాష కనుక దీనిని త్రిలింగ,తెలుగు, అని పిలువబడుతున్నది..9. తూర్పు దేశ ప్రాంతంలో అజంతంగా మాట్లాడే భాష తెలుగు.10. ఎక్కువ సామెతలు న్న భాష తెలుగు. 11.పూర్వము కూడ తెలుగు,తెనుగు,తెనుంగు అని పిలిచేవారు. 12. రవీంద్రనాధ్ఠాగూర్ కూడ దేశభాషలందు తెలుగు తీయనిదన్నారు. 13. 200 సం.ల క్రితం 400 మంది మారిషస్ కు బానిసలుగా పంపబడితే వారి వారసులలో ఒకరు ఇప్పటి ప్రధాని. 14. 40 సంస్కృత శ్లోకాలు (రామకృష్ణ విలోమకావ్యం) మొదటినుంచి చివరకు రామాయణం, చివరినుండి మొదటికి భారతం ఉంటుంది. ఇలా మరే భాషలో లేదు. 15. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళములోని ఆంధ్రమహా విష్ణువు ను భక్తి శ్రద్ధలతో ధ్యానించి వారి ఆదేశానుసారం "ఆముక్తమాల్యద"ను వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని తెలిపి ఆ భాషను ఆధికారికం చేశారు. 16. తెలుగు భాషలో మాత్రమే ఏకాక్షరి పద్యములున్నవి. .....జై తెలుగు, జైజై తెలుగు భాషాభిమానులారా! నమస్సుమాంజలులు.... పొన్నెకంటి.
తెలుగు పలుకు పలికి దేశాల వినిపించి
తెలుగు పద్య మనుచు తేనె లొలికి
తెలుగు వారి ధీర తేజంబు జూపుచు
వెలుగు మోయి సతము వేయి నాళ్ళు
మన మాతృభాష గొప్పదనుటకు ౠ. బావగారు(సత్యనారాయణ గారు) పంపిన ఆంగ్లమునకాంధ్రానువాదం.1. క్రీ.శ. 400సం.ల.నుండి తెలుగు ఉన్నట్లు తెలుస్తున్నది. 2. తెలుగు లిపి అంతర్జాతీయ అక్షర మాలా సంఘముచేత 2012లో ఉత్తమ రెండవ లిపిగా ఎన్నుకో బడినది.(కొరియా కు 1వ స్థానం)3. తెలుగు భాషోచ్చారణ వలన 72000నాడులు స్పందిస్తాయని విజ్ఞానశాస్త్రం నిరూపించింది. 4. శ్రీలంకలో ని జిప్సీ అను తెగవారు ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. 5. మయన్మార్ లో తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి.6. ఈభాష ఇటాలియన్ భాష వలె అచ్చులు చివరగా ఉండుటచే భాషాపరిషోధకుడైన "నికోలో డి కాంటి" తెలుగు ను "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అన్నారు. 7. ప్రపంచ మానవజాతి విషయ సేకరణ శాస్త్రవేత్తల జాబితా ప్రకారం దేశ పరిధిలో 3వ దిగా , ప్రపంచ పరిధిలో 15 వదిగా లెక్కించారు. 8. భారతదేశంలో ని నిజాం లోని కాళేశ్వరం, రాయలసీమలో ని శ్రీశైలం, కోస్తాలో ని భీమేశ్వరంలోని మూడు శివలింగముల మధ్య వారు మాట్లాడే భాష కనుక దీనిని త్రిలింగ,తెలుగు, అని పిలువబడుతున్నది..9. తూర్పు దేశ ప్రాంతంలో అజంతంగా మాట్లాడే భాష తెలుగు.10. ఎక్కువ సామెతలు న్న భాష తెలుగు. 11.పూర్వము కూడ తెలుగు,తెనుగు,తెనుంగు అని పిలిచేవారు. 12. రవీంద్రనాధ్ఠాగూర్ కూడ దేశభాషలందు తెలుగు తీయనిదన్నారు. 13. 200 సం.ల క్రితం 400 మంది మారిషస్ కు బానిసలుగా పంపబడితే వారి వారసులలో ఒకరు ఇప్పటి ప్రధాని. 14. 40 సంస్కృత శ్లోకాలు (రామకృష్ణ విలోమకావ్యం) మొదటినుంచి చివరకు రామాయణం, చివరినుండి మొదటికి భారతం ఉంటుంది. ఇలా మరే భాషలో లేదు. 15. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళములోని ఆంధ్రమహా విష్ణువు ను భక్తి శ్రద్ధలతో ధ్యానించి వారి ఆదేశానుసారం "ఆముక్తమాల్యద"ను వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని తెలిపి ఆ భాషను ఆధికారికం చేశారు. 16. తెలుగు భాషలో మాత్రమే ఏకాక్షరి పద్యములున్నవి. .....జై తెలుగు, జైజై తెలుగు భాషాభిమానులారా! నమస్సుమాంజలులు.... పొన్నెకంటి.