5, మే 2015, మంగళవారం

కలలు నిజమవుతాయా . 5.05 2015.

                                కలలు నిజమవుతాయా . 5.05  2015. 

   నా అనుభవం అవుతాయనే రుజువు చేసింది. నాకు కలిగిన అను భవాన్ని బట్టి చూస్తె ముఖ్యంగా తెల్లవారు జామున 4.,5. గంటల మధ్యన వచ్చిన ప్రతి కల , 99% నిజముగా అవుతున్ది. ఈ విషయం రుజువు చేసుకొని చూచాను . ఇదే  విషయం రామాయణం  కుడా  చెబుతున్నది. దాని రుజువే త్రిజటా స్వప్నము . లంక నాశన మయినట్లు , తనకు తెల్ల వారు జామున కల వచ్చిందని తోటి రాక్షసులకు చెబుతుంది . ఇలానే దశరధుడు మరణించిన తరువాత భరతుడు అయోధ్యకు రాబోయేముందు తనకు తండ్రిని గురించి అమంగ ళ కరమైన కల వచ్చిందని చెబుతాడు .. కాని  చిత్ర మేమిటంటే దానిని మనం పూర్తిగా నిరోధించలేము . దుస్స్వప్న నివారణ కొరకు వెంటనే లేచి భగవన్నామం చేసుకొంటూ కాళ్ళు చేతులు  కడుగుకొని మరల నిద్రిమ్చాలి . అప్పుడు కొంత ప్రమాదం తప్పుతుంది . 

4, మే 2015, సోమవారం

సుసర్ల భవానీ ప్రసాద్, వేమవరపు లలిత షష్టి పూర్తి పద్యాలు.


  చిరంజీవి సుసర్ల భవానీ ప్రసాద్ షష్టి పూర్తి  ఉత్సవ సందర్బముగా                                         ఆశీస్సులు . 10.. 05 . 2015.



పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...