ఆహ్వానము.
"సూర్యశ్రీరామం"గ్రంథావిష్కరణ సభ.
వేదిక : శ్రీలలితా పరమేశ్వరీ దేవస్ధానం, 1వ ఫ్లోర్. అష్టభుజాదేవి ఆలయం ఎదురు.
ఆనంద్ బాగ్. హైదరాబాద్.
ది. 5.03.2025. బుధవారం. సాయంత్రం. గం. 4.లకు.
ఆవిష్కర్త :
మాన్యులు, ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం గారు
"అవధానసుధాకర, సభాసంచాలక సార్వభౌమ", దేవీభాగవతమునకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, ప్రతిష్టాత్మక కేంద్రసాహిత్య అకాడమీ "భాషాసమ్మాన్" పురస్కారగ్రహీతలు.
కృతికర్త :
పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
విశ్రాంతాంధ్రోపాథ్యాయులు.
అధ్యక్షులు :
శ్రీ చింతా రామకృష్ణారావు గారు
సుప్రసిద్ధ కవిపండితులు , అష్టావధాని , చిత్రకవితా విశారదులు.
ముఖ్య అతిథులు :
శ్రీ సురభి శంకర శర్మగారు.
అష్టావధాని, అభినవ భర్తృహరి, తెలుగు విశ్వవిద్యాలయపురస్కార గ్రహీత.
శ్రీ జంధ్యాల వెంకటరామ శాస్త్రి గారు.
ఆర్షసాహితీ రత్న ,మధుర వ్యాఖ్యానభారతి , ఆధ్యాత్మిక సాహితీ సుధాకర.
సూచన . కార్యక్రమానంతరం భోజన సదుపాయం కలదు.