9, నవంబర్ 2011, బుధవారం

తెలుగు వెలుగులు

   
 ౧. తెలుగుపద్యాలు చదివిన  తేనెలూరు  
      తెలుగుపద్యాలు సర్వదా ధిషణ పెంచు, 
      తెలుగు పద్యాలు నిరతంబు ధైర్య మిచ్చు .
      తెలుగుతనమది ఆధ్యాత్మ స్థితిని బెంచు.
౨.  తెలుగు వెలుగులు గగనాన వెలుగవలయు.
      తెలుగు భాషకు పట్టంబు నిలుపవలయు. 
      తెలుగు తెలుగంచు ప్రభుతయు మెలగవలయు.
      తెలుగున కపుడె గౌరవ తీరు బెరుగు .

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...