ఆత్మ విచా రము .
బుద్ధి . శ్లో .. అధిష్టానం చిదాభాసో , బుద్ధి రేత త్రయం యదా .
.... అఙ్ఞానాదేకవత్ భాతి , జీవ యిత్యుచ్యతే తదా .
భావం ... అధిస్టా నమగు కూటస్తుడు, చిదాభాసుడు , బుద్ధి , ఈ మూడును , అజ్ఞానము వలన ఒకటిగ తోచినప్పుడు జీవ సంజ్ఞ తోచుచున్నది . 1) కూట స్తుడు ... నిర్వికారుడగుట వలన జీవుడు కాదు. 2) చిదాభాసుడు ... మిధ్య యగుట వలన జీవుడు కాదు . 3) బుద్ధి ... యిది జడ మైనది, ఆశ్ర యించునది . ఈ మూడును కలసియే జీవుడైనాడు . ( బ్రహ్మ జిజ్ఞాస .2 వ , ప్ర .,, స్వాత్మ ..36. )
ఆత్మ.... జీవుడు , శ రీరాదులు .
అంతరాత్మ ......బ్రహ్మ పదార్దము.
వేదాంత పంచ దశి యందు .....బ్రహ్మమే శరీర మందు ప్రవేశించి జీవరూపు డాయెనని , ప్రాణాదులను ప్రేరేచుట వలన జీవుని పేరు కలిగె నందురు. ఆత్మయే శరీరాదులు తాన నుకొనుట వలన జీవ భావము కలిగె నని చెప్పిరి .
బుద్ధి , లింగ దేహము ,ఈ రెండు , అవిద్యా పరిణామములు... ( శంకర విద్యారణ్యులు )
విచార దృష్టి తో జూచిన జీవేశ్వర భేదమే లేదు . జీవుడు ఆలోచిందే దానినే బ్రహ్మ పదార్థము నిశితం గ ఆలోచిస్తుంది . అందు వలన ఆలోచనలకు అది నికష .
మనో వాక్ కాయ కర్మలే త్రికరణములు . త్రికరణ శుద్ధి కలిగితే దైవత్వమే .
బుద్ధి . శ్లో .. అధిష్టానం చిదాభాసో , బుద్ధి రేత త్రయం యదా .
.... అఙ్ఞానాదేకవత్ భాతి , జీవ యిత్యుచ్యతే తదా .
భావం ... అధిస్టా నమగు కూటస్తుడు, చిదాభాసుడు , బుద్ధి , ఈ మూడును , అజ్ఞానము వలన ఒకటిగ తోచినప్పుడు జీవ సంజ్ఞ తోచుచున్నది . 1) కూట స్తుడు ... నిర్వికారుడగుట వలన జీవుడు కాదు. 2) చిదాభాసుడు ... మిధ్య యగుట వలన జీవుడు కాదు . 3) బుద్ధి ... యిది జడ మైనది, ఆశ్ర యించునది . ఈ మూడును కలసియే జీవుడైనాడు . ( బ్రహ్మ జిజ్ఞాస .2 వ , ప్ర .,, స్వాత్మ ..36. )
ఆత్మ.... జీవుడు , శ రీరాదులు .
అంతరాత్మ ......బ్రహ్మ పదార్దము.
వేదాంత పంచ దశి యందు .....బ్రహ్మమే శరీర మందు ప్రవేశించి జీవరూపు డాయెనని , ప్రాణాదులను ప్రేరేచుట వలన జీవుని పేరు కలిగె నందురు. ఆత్మయే శరీరాదులు తాన నుకొనుట వలన జీవ భావము కలిగె నని చెప్పిరి .
బుద్ధి , లింగ దేహము ,ఈ రెండు , అవిద్యా పరిణామములు... ( శంకర విద్యారణ్యులు )
విచార దృష్టి తో జూచిన జీవేశ్వర భేదమే లేదు . జీవుడు ఆలోచిందే దానినే బ్రహ్మ పదార్థము నిశితం గ ఆలోచిస్తుంది . అందు వలన ఆలోచనలకు అది నికష .
మనో వాక్ కాయ కర్మలే త్రికరణములు . త్రికరణ శుద్ధి కలిగితే దైవత్వమే .
2 కామెంట్లు:
బ్రహ్మ సూత్రాలు చిత్రమైనవి. సూత్రంలో రెండో మూడో మాటలుంటాయి.అల్పక్షరాల్లో అనంతార్థాన్ని ఇముడ్చుతాడు సూత్రకారుడు. సూత్రాన్ని అర్థం చేసుకోవాలంటే ఆమూలాగ్రం తెలిసిన పండితులు దానికి భాష్యం, దానికో వార్తికం తర్వాత వ్యాఖ్యానం , ఆ పిదప టీక ఇన్ని వ్రాస్తే తప్ప సూత్రార్థం తెలియదు. చిక్కెక్కడొస్తుందంటే సూత్రకారుడి అసలు ఉద్దేశ్యం కంటే భాష్యకారుడి సొంత ఉద్దేశ్యమే ఎక్కువ అభివ్యక్తం అవుతుందేమో.ఉదా:" అథాతో బ్రహ్మ జిఙ్ఞాసా" అనే సూత్రం లో అథః అనే మొదటి మాట నుంచే శంకరుని అర్థం వేరు, రామానుజుని అర్థం వేరు.
కఠోపనిషత్తు లో{నా లాంటి మధ్యమునికి కూడా వ్యాఖ్యానం లేకుండనే అర్థం అయేట్లుండే ఒక శ్లోకం } బాది ఆపేస్తా.
"ఆత్మానం రథినం విద్ది
శరీరం రథమేవతు
బుద్దింతు సారధిం విద్ది
మనః ప్రగ్రహ మేవచ"
కామెంట్ను పోస్ట్ చేయండి