యాత్ర కు బయలుదేరుటకు ముందు ప్రార్థన.
౧.సీ..శ్రీ రఘు రాము సంసేవనము సతము ,పాపౌఘములనెల్ల పారద్రోలు.
శ్రీ రమకరుణ చే సిరులెల్ల నిత్యమై ,తనివార శోభిల్లు తరములెల్ల.
భరతుని సంస్తుతిన్ భవ బంధముల్ బాసి , అహరహమ్బుల నెల్ల ఆర్తి దొలగు.
లక్ష్మను ప్రేమచే లాలిత్య మొందుచు , నిలువెల్ల నెయ్యంబు నిల్చియుండు.
తే.గీ. ఆంజనేయుని సత్కృపన్ హ్లాద మెపుడు , భక్త జనులకు కలుగంగ పాదు కొల్పి .
యాత్ర సఫలంబుజేయంగ.నభయ మీయ.ప్రార్ధనంబును నే జేతు ప్రామ్జలిన్ఛి
.
.
యాత్రకి మార్గ దర్శి అయిన నాయుడమ్మ ని గురించి.
౨. తే.గీ .నాయుడమ్మ యనెడు నాయక రత్నమ్ము , యాత్ర జేయ నన్ను పాత్రు జేసే
వెంక టేశ్వరుండు,విజ్ఞాన మానిసి, మాలకొండయార్యు మమత తోడ.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి